Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో మళ్లీ ఆందోళన - రణిల్ విక్రమ సింఘే రాజీనామాకు డిమాండ్

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (14:23 IST)
శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో 50 మందికి పైగా ఆందోళనకారులు గాయపడ్డారు. అంతేకాకుండా అధ్యక్ష భవనానికి సమీపంలో ఉన్న నిరసన శిబిరాలను తొలగించారు. 
 
శ్రీలంక పార్లమెంట్ 40 యేళ్ల చరిత్రలో తొలిసారి ప్రత్యక్షంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అలా కొత్త అధ్యక్షుడుగా దేశానికి ఆరుసార్లు ప్రధానిగా పని చేసిన రణిల్ విక్రమ సింఘే ఎన్నుకోగా, ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే నిరసనకారులు ఆందోళనకు దిగారు. 
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోని ప్రధాన క్యాంపుపై శుక్రవారం తెల్లవారుజామున వందల మంది భద్రతా బలగాలు, పోలీసులు విరుచుకుపడ్డారు అధ్యక్ష భవనాన్ని ముట్టిడించిన నిరసనకారులకు చెందిన పలు టెంట్లను తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments