Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత జాలర్లపై రాళ్లు విసిరిన శ్రీలంక నేవీ.. 20 వలలను..?

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (19:12 IST)
శ్రీలంక నేవీ మరోమారు చెలరేగిపోయింది. భారత జాలర్లపై రాళ్లు విసిరి వారి వలలను ధ్వంసం చేసింది. కచ్చతీవు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు తమిళనాడు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. పది ఫిషింగ్ బోట్లలో వచ్చిన శ్రీలంక నేవీ అధికారులు జాలర్లపై రాళ్లు రువ్వారని, దాదాపు 20 వలలను ధ్వంసం చేశారని ఆరోపించారు. అక్కడ వేటాడవద్దని హెచ్చరించాన్నారు. 
 
అయితే, ఈ ఘటనలో జాలర్లు ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై అధికారుల వద్ద ఫిర్యాదు నమోదైంది. భారత జాలర్లపై శ్రీలంక నేవీ దాడులు సర్వసాధారణమైపోయాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని జాలర్ల సంఘాల ప్రతినిధులు అధికారులను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments