Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డల్ని చంపేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన తల్లి.. ఇద్దరి చంపేసింది..

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (16:01 IST)
దక్షిణ కొరియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన నవజాత శిశువులను ఇద్దరిని చంపేసింది. ఏళ్ల తరబడి ఫ్రిజ్‌లో భద్రపరిచింది. దీంతో సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2018లో సువాన్ నగరానికి చెందిన ఓ మహిళ ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను చంపి ఫ్రిజ్‌లో పెట్టింది. 2019లో మరో పాపను కూడా కర్కశంగా చంపేసింది. 
 
ఆస్పత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు వున్నా.. పిల్లల పేర్లు నమోదు చేసినట్లు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆ ఏడాది మే నెలలో ఆరా తీయగా ఈ దారుణం వెలుగు చూసింది. ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా.. ఆమె తన నవజాత శిశువులను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. 
 
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేయవలసి వచ్చిందని తెలిపింది. సెర్చ్ వారెంట్‌తో వచ్చి, ఇంట్లో సోదాలు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఫ్రిజ్‌లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments