Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 దేశాలపై సౌదీ అరేబియా ట్రావెల్ బ్యాన్ : ఆ జాబితాలో భారత్ ఉందా?

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (08:40 IST)
దక్షిణాఫ్రికా దేశంలో సరికొత్త కరోనా వేరియంట్ పుట్టుకొచ్చింది. గతంలో కనుగొన్న వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బి.1.1.529గా గుర్తించిన ఈ వైరస్ ఇపుడు కలకలం సృష్టిస్తుంది. పైగా, శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఏడు దేశాల ప్రజల అంతర్జాతీయ రాకపోకలపై ప్రయాణ నిషేధం విధించింది. బి.1.1.529 వేరియంట్ అధికంగా వెలుగు చూస్తున్న దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వే, బోట్స్‌వానా, మొజాంబిక్, లెసోథో, ఎస్వతినీ దేశాలపై ట్రావెన్ బ్యాన్ విధించాయి. ఈ దేశాలకు చెందిన ప్రయాణికులు, పర్యాటకులను తమ దేశంలోకి అనుమతించేది లేదని పేర్కొంది. 
 
అలాగే, ఈ ఏడు దేశాలపై జోర్డాన్ దేశం కూడా నిషేధం విధించింది. ఈ దేశానికి చెందినవారు కాకుండా ఈ దేశాలకు చెందిన వారిని దేశంలోకి అనుమతించేది లేదని పేర్కొంది. అయితే, జోర్డాన్, సౌదీ విధించిన ట్రావెన్ బ్యాన్ దేశాల జాబితాలో భారత్ లేకపోవడంతో కాస్త ఉపశమనం కలిగించే అంశం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments