Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 దేశాలపై సౌదీ అరేబియా ట్రావెల్ బ్యాన్ : ఆ జాబితాలో భారత్ ఉందా?

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (08:40 IST)
దక్షిణాఫ్రికా దేశంలో సరికొత్త కరోనా వేరియంట్ పుట్టుకొచ్చింది. గతంలో కనుగొన్న వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బి.1.1.529గా గుర్తించిన ఈ వైరస్ ఇపుడు కలకలం సృష్టిస్తుంది. పైగా, శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఏడు దేశాల ప్రజల అంతర్జాతీయ రాకపోకలపై ప్రయాణ నిషేధం విధించింది. బి.1.1.529 వేరియంట్ అధికంగా వెలుగు చూస్తున్న దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వే, బోట్స్‌వానా, మొజాంబిక్, లెసోథో, ఎస్వతినీ దేశాలపై ట్రావెన్ బ్యాన్ విధించాయి. ఈ దేశాలకు చెందిన ప్రయాణికులు, పర్యాటకులను తమ దేశంలోకి అనుమతించేది లేదని పేర్కొంది. 
 
అలాగే, ఈ ఏడు దేశాలపై జోర్డాన్ దేశం కూడా నిషేధం విధించింది. ఈ దేశానికి చెందినవారు కాకుండా ఈ దేశాలకు చెందిన వారిని దేశంలోకి అనుమతించేది లేదని పేర్కొంది. అయితే, జోర్డాన్, సౌదీ విధించిన ట్రావెన్ బ్యాన్ దేశాల జాబితాలో భారత్ లేకపోవడంతో కాస్త ఉపశమనం కలిగించే అంశం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments