Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిలియన్ డాలర్ల గ్లోబల్ స్నాక్‌గా మారిన సమోసా.. వెజ్ బిర్యానీ కూడా?

సెల్వి
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (10:40 IST)
సమోసా బిలియన్ డాలర్ల గ్లోబల్ స్నాక్‌గా మారింది. సమోసాలతో పాటు, వెజ్ బిర్యానీ, కూరలు కూడా విదేశాల్లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. 
 
అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్, గ్లోబల్ ట్రెండ్స్‌పై జరిగిన సెమినార్‌లో పాల్గొన్న హెల్తీ హానెస్ట్ ఫుడ్స్ సహ వ్యవస్థాపకుడు రూపేష్ పటేల్ మాట్లాడుతూ, భారతీయులు, విద్యార్థులు ఎక్కడ నివసిస్తున్నా భారతీయ కూరలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉందని అన్నారు.
 
కరోనా మహమ్మారి తర్వాత, భారతీయ ఆహారం ప్రపంచవ్యాప్తంగా మరింత అందుబాటులో ఉంది. రెడీ-టు-ఈట్ ఫుడ్‌ను చాలా భారతీయ కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి. ఈ ట్రెండ్‌కు విదేశాల్లో విక్రయాల్లో భారీ డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. 
 
భారతీయ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌పై పటేల్ ఇంకా మాట్లాడుతూ.. "భారతీయులకే కాదు, చాలా మంది విదేశీయులు ఈ రకమైన ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments