బిలియన్ డాలర్ల గ్లోబల్ స్నాక్‌గా మారిన సమోసా.. వెజ్ బిర్యానీ కూడా?

సెల్వి
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (10:40 IST)
సమోసా బిలియన్ డాలర్ల గ్లోబల్ స్నాక్‌గా మారింది. సమోసాలతో పాటు, వెజ్ బిర్యానీ, కూరలు కూడా విదేశాల్లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. 
 
అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్, గ్లోబల్ ట్రెండ్స్‌పై జరిగిన సెమినార్‌లో పాల్గొన్న హెల్తీ హానెస్ట్ ఫుడ్స్ సహ వ్యవస్థాపకుడు రూపేష్ పటేల్ మాట్లాడుతూ, భారతీయులు, విద్యార్థులు ఎక్కడ నివసిస్తున్నా భారతీయ కూరలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉందని అన్నారు.
 
కరోనా మహమ్మారి తర్వాత, భారతీయ ఆహారం ప్రపంచవ్యాప్తంగా మరింత అందుబాటులో ఉంది. రెడీ-టు-ఈట్ ఫుడ్‌ను చాలా భారతీయ కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి. ఈ ట్రెండ్‌కు విదేశాల్లో విక్రయాల్లో భారీ డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. 
 
భారతీయ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌పై పటేల్ ఇంకా మాట్లాడుతూ.. "భారతీయులకే కాదు, చాలా మంది విదేశీయులు ఈ రకమైన ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments