Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిలియన్ డాలర్ల గ్లోబల్ స్నాక్‌గా మారిన సమోసా.. వెజ్ బిర్యానీ కూడా?

సెల్వి
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (10:40 IST)
సమోసా బిలియన్ డాలర్ల గ్లోబల్ స్నాక్‌గా మారింది. సమోసాలతో పాటు, వెజ్ బిర్యానీ, కూరలు కూడా విదేశాల్లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. 
 
అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్, గ్లోబల్ ట్రెండ్స్‌పై జరిగిన సెమినార్‌లో పాల్గొన్న హెల్తీ హానెస్ట్ ఫుడ్స్ సహ వ్యవస్థాపకుడు రూపేష్ పటేల్ మాట్లాడుతూ, భారతీయులు, విద్యార్థులు ఎక్కడ నివసిస్తున్నా భారతీయ కూరలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉందని అన్నారు.
 
కరోనా మహమ్మారి తర్వాత, భారతీయ ఆహారం ప్రపంచవ్యాప్తంగా మరింత అందుబాటులో ఉంది. రెడీ-టు-ఈట్ ఫుడ్‌ను చాలా భారతీయ కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి. ఈ ట్రెండ్‌కు విదేశాల్లో విక్రయాల్లో భారీ డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. 
 
భారతీయ ఆహార ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌పై పటేల్ ఇంకా మాట్లాడుతూ.. "భారతీయులకే కాదు, చాలా మంది విదేశీయులు ఈ రకమైన ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments