Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేబుల్ మీద రూ. 70 కోట్లు, పావుగంటలో ఎంత లెక్కిస్తే అంత మీదే: ఉద్యోగులకు బంపర్ ఆఫర్

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (14:14 IST)
చైనా కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైనీస్ క్రేన్ కంపెనీ తన ఉద్యోగులకు సంవత్సరాంతపు బోనస్‌లలో దాదాపు రూ.70 కోట్లు ఆఫర్ చేసింది. ఐతే ఈ బోనస్ తీసుకుని వెళ్లేందుకు ఒకే ఒక షరతు పెట్టింది. టేబుల్ పైన 70 కోట్ల డబ్బు పెడతామనీ, అందులో మీరు కేవలం పావుగంటలో ఎంత డబ్బు లెక్కించగలుగుతారో అంతా తీసుకుని ఇంటికి వెళ్లవచ్చు అని చెప్పింది.
 
ఇంకేముంది... ఉద్యోగులందరూ వీలైనంత ఎక్కువ డబ్బును లెక్కించేందుకు ఎగబడ్డారు. ఒక ఉద్యోగి అందరికంటే ఎక్కువగా పావుగంటలో దాదాపు రూ.12.07 లక్షలు లెక్కించి పట్టుకెళ్లాడు. దీనిని సోషల్ మీడియాలో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు కంపెనీ దాతృత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు ఈ విధానాన్ని ప్రశ్నించారు. దీనిపై ఓ నెటిజన్ వ్యాఖ్యానిస్తూ... ఈ సర్కస్ ఫీటుకి బదులుగా మీరు కార్మికుడి ఖాతాల్లోకి జమ చేయవచ్చు. ఉద్యోగుల విషయంలో ఇది ఒక రకమైన అవమానకరమైనది అంటూ పేర్కొన్నాడు.
 
హెనాన్ మైనింగ్ క్రేన్ కంపెనీ తమ ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా తమ ఉద్యోగులకు అమూల్యమైన బహుమతులను ఇచ్చి ఆశ్చర్యచకితుల్ని చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments