Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేబుల్ మీద రూ. 70 కోట్లు, పావుగంటలో ఎంత లెక్కిస్తే అంత మీదే: ఉద్యోగులకు బంపర్ ఆఫర్

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (14:14 IST)
చైనా కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైనీస్ క్రేన్ కంపెనీ తన ఉద్యోగులకు సంవత్సరాంతపు బోనస్‌లలో దాదాపు రూ.70 కోట్లు ఆఫర్ చేసింది. ఐతే ఈ బోనస్ తీసుకుని వెళ్లేందుకు ఒకే ఒక షరతు పెట్టింది. టేబుల్ పైన 70 కోట్ల డబ్బు పెడతామనీ, అందులో మీరు కేవలం పావుగంటలో ఎంత డబ్బు లెక్కించగలుగుతారో అంతా తీసుకుని ఇంటికి వెళ్లవచ్చు అని చెప్పింది.
 
ఇంకేముంది... ఉద్యోగులందరూ వీలైనంత ఎక్కువ డబ్బును లెక్కించేందుకు ఎగబడ్డారు. ఒక ఉద్యోగి అందరికంటే ఎక్కువగా పావుగంటలో దాదాపు రూ.12.07 లక్షలు లెక్కించి పట్టుకెళ్లాడు. దీనిని సోషల్ మీడియాలో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు కంపెనీ దాతృత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు ఈ విధానాన్ని ప్రశ్నించారు. దీనిపై ఓ నెటిజన్ వ్యాఖ్యానిస్తూ... ఈ సర్కస్ ఫీటుకి బదులుగా మీరు కార్మికుడి ఖాతాల్లోకి జమ చేయవచ్చు. ఉద్యోగుల విషయంలో ఇది ఒక రకమైన అవమానకరమైనది అంటూ పేర్కొన్నాడు.
 
హెనాన్ మైనింగ్ క్రేన్ కంపెనీ తమ ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా తమ ఉద్యోగులకు అమూల్యమైన బహుమతులను ఇచ్చి ఆశ్చర్యచకితుల్ని చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments