Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోరం : 30 మంది దుర్మరణం

Webdunia
సోమవారం, 19 జులై 2021 (18:32 IST)
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో 40 మందికి గాయాలయ్యాయి. 
 
బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్‌కోట్ నుంచి ర‌జ‌న్‌పూర్‌కు ప‌య‌న‌మ‌య్యారు. వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ముజ‌ప్ప‌ర్‌గ‌డ్‌లోని డేరాఘాజీ ఖాన్ వ‌ద్ద ఇండ‌స్ హైవేపై ఎదురుగా వ‌స్తున్న కంటైన‌ర్‌ను ఢీకొంది. 
 
ఈ ప్ర‌మాదంలో 30 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. మ‌రో గంట‌న్న‌ర‌లో ఇంటికి చేరుకుంటామ‌న‌గా ఈ ప్ర‌మాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments