Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యూస్ అనుకుని సోప్ సొల్యూషన్ తాగారు.. అంతే ఆస్పత్రిలో...?

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (11:24 IST)
చైనాలో జ్యూస్‌ని ఆర్డర్ చేసిన కస్టమర్లకు చేదు అనుభవం ఎదురైంది. అంతేగాకుండా జ్యూస్‌కు బదులు సబ్బు ద్రావణాన్ని తాగారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలోని జెజియాంగ్ ప్రాంతంలో ప్రముఖ రెస్టారెంట్ నడుస్తోంది. ఆ రెస్టారెంట్‌లో వుగాంగ్ అనే మహిళ తన బంధువులు, ఆరుగురు స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు వెళ్లింది. అక్కడ జ్యూస్ ఆర్డర్ చేశారు. 
 
సప్లయర్ ఇచ్చిన జ్యూస్ తాగేసరికి గొంతులో మంట వచ్చింది. దీంతో వారందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. వారిని పరీక్షించిన వైద్యులు సబ్బు ద్రావణం తాగినట్లు పరీక్షల్లో తేలింది. 
 
సప్లయర్‌కు కంటిచూపు లోపం ఉందని, డబ్బా జ్యూస్ బాటిల్‌లా ఉండడంతో పొరపాటున సోప్ సొల్యూషన్ పోశాడని రెస్టారెంట్ వారు వివరణ ఇచ్చారు. 
 
అలాగే, చైనాలో చాలా సోప్ సొల్యూషన్ డబ్బాలు రంగులు జ్యూస్ బాటిళ్లను పోలి ఉన్నందున గందరగోళంగా ఉన్నాయని చాలామంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments