Webdunia - Bharat's app for daily news and videos

Install App

శత్రువుపై పోరుకు రెడీ.. పాకిస్థాన్ ప్రకటన

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:15 IST)
ఎలాంటి యుద్ధమైనా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఆ దేశానికి కొత్తగా నియమితులైన ఆర్మీ చీఫ్ ఇజాయెద్ అసిమ్ మునీర్ అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా సయ్యద్ అసిమ్ మునీర్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌ వైపు కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.
 
పాకిస్థాన్ సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మా మాతృభూమిని రక్షించుకోవడానికి, శత్రువుపై పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నాం. మాపై యుద్ధానికి వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం... సయ్యద్ అసిమ్ మునీర్ అన్నారు. భారత్‌ను అవమానించేలా పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ప్రసంగం వివాదానికి కారణమైంది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments