Webdunia - Bharat's app for daily news and videos

Install App

శత్రువుపై పోరుకు రెడీ.. పాకిస్థాన్ ప్రకటన

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:15 IST)
ఎలాంటి యుద్ధమైనా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఆ దేశానికి కొత్తగా నియమితులైన ఆర్మీ చీఫ్ ఇజాయెద్ అసిమ్ మునీర్ అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా సయ్యద్ అసిమ్ మునీర్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌ వైపు కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.
 
పాకిస్థాన్ సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మా మాతృభూమిని రక్షించుకోవడానికి, శత్రువుపై పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నాం. మాపై యుద్ధానికి వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం... సయ్యద్ అసిమ్ మునీర్ అన్నారు. భారత్‌ను అవమానించేలా పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ప్రసంగం వివాదానికి కారణమైంది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments