Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక అధ్యక్ష భవనంలో గుట్టలుగా కరెన్సీ నోట్ల కట్టలు

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (13:16 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆ దేశ అధ్యభ భవనాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. వీరంతా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి లోపలి అన్ని ప్రాంతాలను కలియతిరిగారు. అపుడు వారికి కరెన్సీ నోట్ల కట్టలు గుట్టలుగా ఉండటాన్ని చూశారు. 
 
ఆ నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకొడుతూ, వ్యాయాయం చేస్తూ సందడిగా కనిపించారు. మిలియన్ల కొద్దీ కరెన్సీ నోట్లను గుర్తించినట్టు స్థానిక మీడియా ఒకటి వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు సమాచారం. 
 
మరోవైపు, ఆందోళనకారుల దెబ్బకు అధ్యక్షుడు గొటాబయి రాజపక్సే అధ్యక్ష భవనం వీడి పారిపోయారు. ఆయన ఓడలో పారిపోయి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments