Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడుని చంపి రక్తంతాగి.. మాంసం తినేందుకు కుట్ర.. విద్యార్థినిలు అరెస్టు

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (16:06 IST)
అమెరికాలో ఇద్దరు విద్యార్థినిలు ఘాతుక చర్యకు పాల్పడాలని భావించారు. తోటి విద్యార్థులను చంపి వారి రక్తం, మాంసాన్ని ఆరగించేందుకు ఇద్దరు విద్యార్థినిలు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని పోలీసులు పసిగట్టి వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
సెంట్రల్‌ ఫ్లోరిడాలో తోటి విద్యార్థులను చంపి వారి రక్తం తాగడంతో పాటు మాంసాన్ని తినేందుకు ఇద్దరు విద్యార్థినిలు కుట్ర పన్నారు. వాష్‌రూంలోకి వెళ్లిన సుమారు 15 మంది బయటికి రాగానే వారిని చంపి, రక్తం తాగి, మాంసం తినాలని భావించారు. ఈ విషయాన్ని బార్టో పోలీసు చీఫ్‌ జో హాల్‌ పసిగట్టారు. 
 
ఈ హత్య కోసం ఓ పదునైన ఆయుధాన్ని కూడా వెంట తెచ్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత తమని తాము అంతం చేసుకోవాలని కూడా వారు నిర్ణయించుకున్నారన్నారు. స్కూళ్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరి కదలికలను గమనించిన యాజమాన్యం సదరు విద్యార్థినుల తల్లిదండ్రులతోపాటు, తమకు కూడా సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments