Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడుని చంపి రక్తంతాగి.. మాంసం తినేందుకు కుట్ర.. విద్యార్థినిలు అరెస్టు

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (16:06 IST)
అమెరికాలో ఇద్దరు విద్యార్థినిలు ఘాతుక చర్యకు పాల్పడాలని భావించారు. తోటి విద్యార్థులను చంపి వారి రక్తం, మాంసాన్ని ఆరగించేందుకు ఇద్దరు విద్యార్థినిలు కుట్ర పన్నారు. ఈ విషయాన్ని పోలీసులు పసిగట్టి వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
సెంట్రల్‌ ఫ్లోరిడాలో తోటి విద్యార్థులను చంపి వారి రక్తం తాగడంతో పాటు మాంసాన్ని తినేందుకు ఇద్దరు విద్యార్థినిలు కుట్ర పన్నారు. వాష్‌రూంలోకి వెళ్లిన సుమారు 15 మంది బయటికి రాగానే వారిని చంపి, రక్తం తాగి, మాంసం తినాలని భావించారు. ఈ విషయాన్ని బార్టో పోలీసు చీఫ్‌ జో హాల్‌ పసిగట్టారు. 
 
ఈ హత్య కోసం ఓ పదునైన ఆయుధాన్ని కూడా వెంట తెచ్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత తమని తాము అంతం చేసుకోవాలని కూడా వారు నిర్ణయించుకున్నారన్నారు. స్కూళ్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరి కదలికలను గమనించిన యాజమాన్యం సదరు విద్యార్థినుల తల్లిదండ్రులతోపాటు, తమకు కూడా సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments