Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో భారతీయ బంగారు నగల దుకాణంలో దోపిడీ

సెల్వి
శనివారం, 15 జూన్ 2024 (08:55 IST)
భారతీయ నగల దుకాణంలో దోపిడీ జరిగింది. రెండు వారాల్లో  అమెరికాలో బంగారు నగల దుకాణంలో దోపిడి జరగడం ఇది రెండోసారి. రెండు వారాల క్రితం నెవార్క్‌లోని భిండీ జ్యువెలర్స్ కూడా దోపిడీ జరిగింది. ఈ దోపిడీ ముఠాలు అమెరికాలోని భారతీయ ఆభరణాల దుకాణాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. 
 
ఇంకా ప్రధాన భారతీయ బ్రాండ్‌ల డిమాండ్ నేపథ్యంలో దాదాపు 20 మంది అనుమానితుల బృందం సన్నీవేల్‌లోని పీఎన్జీ జ్యువెలర్స్‌ను దోచుకుంది. వారు సుత్తితో డిస్‌ప్లే కేసులను ధ్వంసం చేసి, గుర్తుతెలియని నగలను ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. పోలీసులు వచ్చేలోపు నిందితులు పలు వాహనాల్లో పారిపోయారు, అయితే స్పందించిన అధికారులు వారు పారిపోతున్న రెండు వాహనాలను గుర్తించగలిగారు.
 
దీంతో అధికారులు ఓ వాహనాన్ని వెంబడించడం మానేశారు. రెండో వాహనాన్ని వెంబడిస్తున్న సమయంలో నిందితులు కదులుతున్న కారులోంచి దొంగిలించిన నగలను విసిరివేయడం చూశారు. శాన్ కార్లోస్‌లోని ఇండస్ట్రియల్ రోడ్, బ్రిటన్ అవెన్యూ సమీపంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన కొన్ని నగలు రికవరీ కాగా, చోరీకి గురైన వస్తువుల మొత్తం విలువ ఇంకా తెలియరాలేదు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బచ్చన్ కోసం మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

సుమ‌న్‌తేజ్, హెబ్బాప‌టేల్ న‌టించిన సందేహం మూవీ రివ్యూ

భారతీయ చిత్రపరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments