Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన రష్యా!!

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (09:50 IST)
రష్యా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. భారత్ - రష్యా ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ, బలోపేతానికి మోడీ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. 
 
ఈ పురస్కారంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తనకు రష్యా ప్రభుత్వం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారం అదించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రష్యా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ అవార్డును నా దేశ 140 కోట్ల మందికి ప్రజలకు అంకితమిస్తున్నట్టు మోడీ ట్వీట్ చేశారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments