Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొరాకోలో భారీ భూకంపం.. 296మంది మృతి.. మోదీ సాయం

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (09:55 IST)
Moracco
ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భయంకరమైన భూకంపం సంభవించింది. దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 296 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో, భారత ప్రధాని మోదీ తన ట్విట్టర్ పేజీలో, "మొరాకోలో భూకంపం కారణంగా చాలామంది మరణించారనే వార్త వినడం నాకు చాలా బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో, నా జ్ఞాపకాలన్నీ మొరాకో ప్రజలతో ఉన్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో, సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది " అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments