Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగురుతున్న విమానంలో ట్రైనీ పైలట్‌కు గుండెపోటు

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (09:17 IST)
గగనతలంలో విమానం ఎగురుతున్న విమానంలో ట్రైనీ పైలట్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన యూకేని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ సీనియర్ విమాన శిక్షకుడు ఇంగ్లాండ్‌లో ఒక చిన్న విమానంలో ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇస్తున్నాడు. 
 
గాలిలో ఎగురుతుండగా.. అకస్మాత్తుగా ట్రైనీ పైలట్‌కు గుండెపోటు వచ్చింది. అతను నిద్రపోతున్నాడని కోచ్ భావించాడు. తరువాత అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. 
 
దీంతో విమానం ల్యాండ్ చేసిన కోచ్ అతడిని ఆస్పత్రిలో చేర్చాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడం పెద్ద దిగ్భ్రాంతిని కలిగించింది.
 
విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అధిక రక్తపోటు కారణంగా గుండెపోటుకు గురైనట్లు పోస్ట్‌మార్టం ఫలితాలు వెల్లడయ్యాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments