Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగురుతున్న విమానంలో ట్రైనీ పైలట్‌కు గుండెపోటు

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (09:17 IST)
గగనతలంలో విమానం ఎగురుతున్న విమానంలో ట్రైనీ పైలట్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన యూకేని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ సీనియర్ విమాన శిక్షకుడు ఇంగ్లాండ్‌లో ఒక చిన్న విమానంలో ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇస్తున్నాడు. 
 
గాలిలో ఎగురుతుండగా.. అకస్మాత్తుగా ట్రైనీ పైలట్‌కు గుండెపోటు వచ్చింది. అతను నిద్రపోతున్నాడని కోచ్ భావించాడు. తరువాత అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. 
 
దీంతో విమానం ల్యాండ్ చేసిన కోచ్ అతడిని ఆస్పత్రిలో చేర్చాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడం పెద్ద దిగ్భ్రాంతిని కలిగించింది.
 
విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అధిక రక్తపోటు కారణంగా గుండెపోటుకు గురైనట్లు పోస్ట్‌మార్టం ఫలితాలు వెల్లడయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments