Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపిస్తేనే అనుమతి: అమెరికా

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (10:50 IST)
అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపిస్తేనే అనుమతిస్తామని యుఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సిడిసి) త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఈ ఉత్తర్వులు జారీ అయితే జనవరి 26 నుంచి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. యుకెలో కరోనా స్ట్రెయిన్‌ ఉధృతి  నేపథ్యంలో ఇప్పటికే అమెరికా ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.

ఇతర దేశాల్లోనూ కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వెలుగుచూస్తుండడంతో ప్రయాణికులపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

సిడిసి ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులతో పాటు, విదేశాలకు వెళ్లి అమెరికాకు రానున్న తమ సొంత పౌరులకు కూడా ఇది వర్తించనుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments