Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ వ్యాక్సిన్‌పై నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ వెళ్లిపోండి: బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (10:42 IST)
యుపి బిజెపి మీరట్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌పై నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు.

మన దేశం మీద, ఇక్కడి శాస్త్రవేత్తల మీద నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ దారి చూసుకోవచ్చంటూ పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధమైన సమయంలో టీకాపై వస్తున్న వందతులను ఉద్దేశించి మీరట్‌ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధానంగా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో పంది మాంసం వినియోగించారంటూ ఒక వర్గానికి చెందిన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments