Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో బస్సు ప్రమాదం.. 27మంది మృతి

Webdunia
గురువారం, 6 జులై 2023 (14:19 IST)
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఒసాకాలో, ప్రయాణీకుల బస్సు పర్వత మార్గంలో నుండి లోయలోకి పడిపోయింది. దాదాపు 27 మంది మరణించారని పోలీసులు తెలిపారు. 
 
ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాధితులను కాపాడుతున్నారు. ఇంకా 17 మంది గాయపడ్డారు. వైద్య సేవల కోసం ఈ ప్రాంతంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.
 
ఒసాకా రాష్ట్ర ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments