Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

ఠాగూర్
శుక్రవారం, 6 జూన్ 2025 (19:32 IST)
సింధూ నదీ జలాల కోసం భారత్‌ను పాకిస్థాన్ ప్రాధేయపడుతోంది. తక్షణం నీటిని విడుదల చేయాలని పదేపదే కోరుతోంది. ఇందుకోసం భారత ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ జలాల నిలిపివేత ఒకటి. అప్పటి నుంచి పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలైంది. దీంతో పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. 
 
సింధూ జలాలను నిలిపివేస్తే తమ దేశంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని పాకిస్థాన్ .. భారత్‌కు రాస్తున్న లేఖల్లో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖల్లో పేర్కొంది. 
 
భారత జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ లేఖలను ప్రోటోకాల్ ప్రకారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించినట్టు సమాచారం. అయితే, రక్తం నీరు, రెండూ కలిసి ప్రవహించలేవు అని ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెల్సిందే. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే కేవలం ఉగ్రవాదం, పీవోకే అంశాలపైనే ఉంటాయని తేల్చిచెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments