Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొద్దింకలను పెంచుతున్న చైనా రైతులు.. ఎందుకు?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:49 IST)
చైనాలో ఉన్న రైతులు కాక్రోచ్‌ల పెంపకంపై దృష్టి సారించారు. సాధారణంగా తేనెటీగల పెంపకం మాదిరిగానే కాక్రోచ్‌ల పెంపకంపై కూడా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారట. అంతేకాకుండా ఈ పని చేయడం వారికి బాగా లాభాలను తెచ్చిపెడుతోందట. తక్కువ స్థలంలోనే చైనీయులు కొన్ని బిలియన్ల కీటకాలను ఉత్పత్తి చేస్తున్నారు. 
 
కాక్రోచ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, అందుకే వీటి పెంపకం చేపట్టామని చైనా రైతులు తెలిపారు. కాక్రోచ్‌ల పెంపకం చాలా లాభాలు తెచ్చిపెడుతున్నాయని వారు పేర్కొన్నారు. చైనాలో ఉన్న ప్రముఖ హోటళ్లు వీటిని కొనుగోళ్లు చేసి, కొత్తరకం నాన్‌వెజ్ వంటకాలను తయారు చేస్తున్నాయి. దీంతో నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుని మరీ వీటిని తింటున్నారట..!

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments