Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాములు, కొండ చిలువల్ని మోదీపై ప్రయోగిస్తా.. చెప్పిందెవరంటే? (video)

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (11:22 IST)
జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత.. విషం కక్కుతున్న పాకిస్థానీయుల్లో తాజాగా గాయని రబీ పిరజాదా కూడా చేరిపోయింది. పాములు, మొసళ్లతో తానున్న వీడియోను పోస్టు చేసిన ఆమె.. తాను కాశ్మీరీ యువతినని చెప్పింది. 
 
తన వద్ద ఎన్నో పాములు, కొండ చిలువలు ఉన్నాయని, వాటిని భారత ప్రధాని నరేంద్ర మోదీపైకి ప్రయోగిస్తానని చెప్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియోను చూసినవారంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
 
వీటిని నరేంద్ర మోదీకి గిఫ్ట్ గా ఇచ్చి, ఆపై చనిపోయిన తరువాత నరకానికి వెళ్లేందుకు కూడా సిద్ధమని గాయని చెప్పడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోపై నెట్టింట జోకులు కూడా పేలుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments