Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలూచిస్థాన్‌లో రక్తపాతం... 100 మంది పాక్ సైనికుల హతం

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:18 IST)
పాకిస్థాన్‌లో తీవ్రవాదులు రక్తపాతం పారించారు. తీవ్రవాదులు పెట్రేగిపోయారు. బలూచిస్థాన్‌లోని పాకిస్థాన్ ఆర్మీ మేజర్ కార్యాలయంపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడిలో 100 మంది పాకిస్థాన్‌ సైనికులు మృత్యువాతపడ్డారు. 
 
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలోనా చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముందు తీవ్రవాదులు ఈ దారుణానికి తెగబడటం గమనార్హం. ఈ దాడిలో పాకిస్థాన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
 
అయితే, ఈ దాడిలో 11 మంది సైనికులు మాత్రమే చనిపోయారని పాక్ ఆర్మీ చెబుతోంది. ఈ మేరకు పాక్ హోం శాఖ ఒక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటనను బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దీన్ని ఖండించింది. 
 
పాక్ హోం శాఖ అబద్ధాలు చెబుతుందని, ఈ దాడిలో వంద మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ ప్రాంతాన్ని వేరు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ దాడి చేసినట్టు బీఎల్ఏ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments