Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలూచిస్థాన్‌లో రక్తపాతం... 100 మంది పాక్ సైనికుల హతం

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:18 IST)
పాకిస్థాన్‌లో తీవ్రవాదులు రక్తపాతం పారించారు. తీవ్రవాదులు పెట్రేగిపోయారు. బలూచిస్థాన్‌లోని పాకిస్థాన్ ఆర్మీ మేజర్ కార్యాలయంపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడిలో 100 మంది పాకిస్థాన్‌ సైనికులు మృత్యువాతపడ్డారు. 
 
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలోనా చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముందు తీవ్రవాదులు ఈ దారుణానికి తెగబడటం గమనార్హం. ఈ దాడిలో పాకిస్థాన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
 
అయితే, ఈ దాడిలో 11 మంది సైనికులు మాత్రమే చనిపోయారని పాక్ ఆర్మీ చెబుతోంది. ఈ మేరకు పాక్ హోం శాఖ ఒక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటనను బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దీన్ని ఖండించింది. 
 
పాక్ హోం శాఖ అబద్ధాలు చెబుతుందని, ఈ దాడిలో వంద మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ ప్రాంతాన్ని వేరు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ దాడి చేసినట్టు బీఎల్ఏ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments