38 దేశాలకు పాకిన ఓమిక్రాన్.. భారత్‌లో అప్రమత్త చర్యలు

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (11:57 IST)
ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ దేశాలు ఒమిక్రాన్‌తో అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఈ వైరస్ 38 దేశాలకు పాకింది.

ఇజ్రాయేల్, బ్రిటన్, జర్మనీ, బెల్జియం, హాంకాంగ్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్ సహా పలుదేశాలు మాస్కుల వంటి నిబంధనలను కట్టుదిట్టం చేశాయి. 
 
అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన మొదలైంది. ఒక్కోరాష్ట్రం అప్రమత్తం అవుతోంది. విదేశీ ప్రయాణీకులను గుర్తించి... పరీక్షలు జరుపుతోంది.  
 
భారత్‌లో పలువురు వైద్య నిపుణులు ఈ వేరియంట్ ఉత్పరివర్తనాలపై హెచ్చరికలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ అని భావిస్తున్న ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రోటీన్‌లో 30కి పైగా ఉత్పరివర్తనాలు జరిగినట్లు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments