Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు చుక్కలు చూపించాం.. ప్రజలపై కిమ్ జాంగ్ ప్రశంసలు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (10:07 IST)
ప్రపంచ దేశాలను కరోనా ముప్పుతిప్పలు పెడుతోంది. కానీ ఉత్తర కొరియాలో మాత్రం కోవిడ్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. అక్కడ కరోనా సోకలేదని తెలుస్తోంది. ఇంక కరోనా కేసులు ఉత్తర కొరియాలో లేవని... ఆ దేశం ప్రకటిస్తూ వస్తోంది.

తాజాగా దీనిపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పందిచారు. కరోనా తమ దేశాన్ని ఏమి చేయలేకపోయిందని అభిప్రాయపడ్డారు. ఇంకా నార్త్ కొరియా ప్రజలపై ఆయన ప్రశంసలు కురిపించినట్టుగా ఆ దేశ ప్రముఖ మీడియా కేసీఎన్ఏ పేర్కొంది.
 
కరోనా మహమ్మారి విషయంలో తమ ప్రజల పోరాటం అద్వితీయమని కిమ్ జాంగ్ ఉన్ కొనియాడారు. ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న వేళ, తన దేశాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. దూర దృష్టితో ముందుగా సరిహద్దులను మూసివేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. జాతి భద్రత కోసమే వేలాది మందిని ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచానమన్నారు. జాతి యావత్తు స్వచ్ఛందంగా మహమ్మారిపై పోరాడిందని దేశ ప్రజలను అభినందించారని కేసీఎన్ఏ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments