Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాటం.. ఆ ఇద్దరికి నోబెల్ పురస్కారం

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (18:15 IST)
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్న వేళ లైంగిక హింసకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గాను ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ శాంతి అవార్డు దక్కింది.

హాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ప్రభావం.. ప్రపంచ దేశాలకు పాకిన నేపథ్యంలో.. బాలీవుడ్‌లోనూ మీటూపై చర్చ మొదలైంది. అలాగే భారత్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పలువురు స్పందిస్తున్నారు. 
 
ఇదో వైపు జరుగుతున్న దేశంలో అత్యాచారాలు, లైంగిక నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో కాంగో దేశానికి చెందిన డెన్నిస్ ముక్వెగెతో పాటు యాజిది వర్గానికి చెందిన అత్యాచార బాధితురాలు నదియా మురాద్‌లకు నోబెల్ అవార్డు దక్కింది. ఫిజియన్ అయిన డెన్నిస్ లైంగిక దాడుల బాధితులైన వేలాది మందిని ఆదుకున్నారు. 
 
కాంగోలో జరిగిన అంతర్యుద్ధం సమయంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆయన బాధితులకు అండగా ఉండి పోరాటాలు చేశారు. ఈ  నోబెల్ శాంతి అవార్డును పంచుకున్న నదియా మురాద్ ఓ అత్యాచార బాధితురాలు. తన వంటి బాధితుల తరపున ఆమె అనేక పోరాటాలు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై 23 ఏళ్ల వయస్సులోనే ఆమె ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం