సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోయింది.. సెల్ఫీ మృతుల్లో భారతీయులే..?

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (18:08 IST)
ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. సెల్ఫీ మరణాలు పెరిగిపోతున్నాయి. అక్టోబర్ 2011 నుంచి నవంబర్, 2017 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 259గా ఉంది. 
 
సెల్ఫీ మృతుల్లో అత్యధిక శాతం భారత్‌లోనే వుండటం షాక్‌ ఇచ్చే విషయం. భారత్ తర్వాతి స్థానంలో రష్యా, అమెరికా, పాకిస్థాన్ లు ఉన్నాయి. సెల్ఫీల కారణంగా మరణించిన వారిలో అత్యధికులు (72 శాతం) పురుషులు, అందులోనూ 30 ఏళ్ల లోపు వారే ఉన్నారు.
 
అలా సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో, ఇప్పటికే దేశంలో కొన్ని ప్రదేశాలను నో సెల్ఫీజోన్‌లుగా ప్రకటించారు. ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నా స్మార్ట్ ఫోన్ యూజర్లు సెల్ఫీ పిచ్చి మాత్రం వీడడం లేదు. 
 
ఎత్తులో నుంచి కిందకు దూకి సెల్ఫీ కోసం ప్రయత్నించడం.. రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకోవడం వంటి సెల్ఫీ మృతులకు ప్రధాన కారణాలవుతున్నాయని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments