Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల్లో కొత్త ఆశ్రమాలు.. నిత్యానంద పక్కా ప్లాన్

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (14:59 IST)
వివాదాస్పద గురువు నిత్యానంద సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ భక్తులకు ఉపన్యాసాలు ఇస్తున్నారు. తన భక్తుల కోసం కైలాసం అనే ప్రత్యేక దేశాన్ని సృష్టించారు. అక్కడ వివిధ దేశాల్లోని తన శిష్యులతో, భక్తులతో మాట్లాడుతున్నానని ప్రకటించారు. 
 
ఇప్పటి వరకు కైలాష్ దీవిపై ఎన్నో ఊహాగానాలు వచ్చినా ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త సమాచారం హల్ చల్ చేస్తోంది. అంటే పసిఫిక్ మహాసముద్రంలోని కోస్టారికా దీవుల్లో ఒకదానిలో కైలాస ఉందని చెబుతోంది. 
 
ఇటీవల కైలాష్ అధికారిక వెబ్‌సైట్‌లో, యూఎస్ఏ కైలాష్‌ను గుర్తించిందని పేర్కొంది. దీనికి సంబంధించి అమెరికాలోని న్యూజెర్సీలోని కైలాస, నెవార్క్ మధ్య ఒప్పందం కుదిరిన ఫొటోలను నిత్యానంద శిష్యులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
 
దీనికి సంబంధించి అమెరికాలోని న్యూజెర్సీలోని కైలాస, నెవార్క్ మధ్య ఒప్పందం కుదిరిన ఫొటోలను ఆయన శిష్యులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
 
కైలాష్ అధికారిక వెబ్‌సైట్ ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని కొన్ని నగరాలు, కొన్ని విదేశీ నగరాలతో వాణిజ్య ఒప్పందాలను ప్రకటించింది. పలు దేశాల్లోని పెద్ద నగరాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్న నిత్యానంద.. ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించి కైలాసానికి ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments