Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుల్ లైవ్‌లో మాట్లాడుతుండగా.. జర్నలిస్టును హతమార్చారు.. ఎక్కడ?

టీవీ లైవ్‌లో మాట్లాడుతుండగా జర్నలిస్ట్ హత్యకు గురైన ఘటన సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాలో చోటుచేసుకుంది. సామాజిక భద్రతా పథకాల సంస్కరణలపై నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్ అర్టేగా ఆ దేశ చట్టసభలో గత బుధవార

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (10:36 IST)
టీవీ లైవ్‌లో మాట్లాడుతుండగా జర్నలిస్ట్ హత్యకు గురైన ఘటన సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాలో చోటుచేసుకుంది. సామాజిక భద్రతా పథకాల సంస్కరణలపై నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్ అర్టేగా ఆ దేశ చట్టసభలో గత బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు తీవ్ర ఆందోళనలకు కారణమైంది. దీంతో అప్పటి నుంచి  నికరాగ్వా తీవ్ర నిరసనలతో అట్టుడుకుతోంది. 
 
నిరసనకారులు ధ్వంసం చేసిన ఏటీఎం సెంటర్ గురించిన ప్రసారాలను లైవ్ ద్వారా వివరిస్తున్న స్థానిక టీవీ ఛానల్ జర్నలిస్ట్ ఏంజెల్ గహోనాను గుర్తు తెలియని ఆగంతకులు కాల్చి చంపారు. దీంతో.. ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 25 మంది మృతి చెందినట్లు మానవహక్కుల సంఘాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments