Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ విమానాన్ని పడగొట్టడానికి మిగ్-21 కుదేలైంది... 10 రోజుల్లో అయిపోతాయ్...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (21:01 IST)
భారత భద్రతా దళాల గురించి న్యూయార్క్ టైమ్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పూర్తిస్థాయి యుద్ధం వస్తే 10 రోజుల్లో భారత ఆయుధాగారం మొత్తం ఖాళీ అయిపోతుందని ప్రస్తావించింది. పాక్, భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ పత్రిక దక్షిణాసియా స్టాఫ్‌ కరస్పాండెంట్‌ మరియా-అబీ-హబీబ్‌ ఈ కథనాన్ని వ్రాసారు. 
 
పాతకాలపు ఆయుధాలు ఈతరం యుద్ధ అవసరాలకు పనికిరావని భారత్ గమనించాలని పేర్కొన్నారు. పదాతి దళాలు, వాయు, నౌకా సేనల్లో మానవ వనరులపరంగా భారత్‌ ముందంజలో ఉన్నప్పటికీ, బలహీన స్థితిలో ఉన్న పాక్ విమానాన్ని ఎదుర్కొనే క్రమంలో మిగ్-21 కుదేలైందని చెప్పారు. 
 
భారత్ ఆయుధ సంపదలో 68% పాతవే ఉన్నాయని వెల్లడించారు. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి సంఘం (రక్షణ) సభ్యుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సైన్యం 21వ శతాబ్దపు యుద్ధాన్ని కూడా దశాబ్దాల క్రితం నాటి ఆయుధాలతో చేయాల్సి వస్తోందని ఆవేదన చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments