బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. నలుగురు బిడ్డల్ని కిటికీ నుంచి బయటికి తోసివేసిన తల్లి..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:59 IST)
Turkey
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్థులో మంటలు వ్యాపించడంతో.. ఆ ఇంట్లో ఉన్న మహిళ తన నలుగురు పిల్లల్ని.. కిటికీ నుంచి బయటకు తోసివేసింది. అగ్నిప్రమాదం నుంచి పిల్లల్ని రక్షించుకునేందుకు ఆ తల్లికి మరో మార్గం చిక్కలేదు. 
 
అయితే ఆ అపార్ట్‌మెంట్ కింద ఉన్న కొందరు బ్లాంకెట్లతో ఆ పిల్లల్ని పట్టుకున్నారు. బిల్డింగ్‌లో మంటలు వ్యాపించడంతో.. దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ తన పిల్లలను కిటికి నుంచి కిందకు జారవిడిచింది. 
 
ఫ్లాట్ ఎంట్రెన్స్ వద్దే అగ్ని ప్రమాదం జరగడంతో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. అగ్నిమాపక సిబ్బంది రాకముందే తన పిల్లల్ని సురక్షితంగా కిందకు జారవిడిచింది. పిల్లలు, తల్లి అందరూ సురక్షితంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments