Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు- మారణకాండలో 107 మంది మృతి

సెల్వి
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (16:17 IST)
Lebanon
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరుగుతూనే వున్నాయి. ఆదివారం నాడు వరుస బాంబు దాడుల్లో హిజ్బుల్లా గ్రూపుకు చెందిన 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. సిడాన్ సమీపంలో జరిగిన ఘోరమైన వైమానిక దాడిలో 107 మంది మరణించారు. ఈ ఘటనలో ఏకంగా 359 మంది గాయపడ్డారు. 
 
ఇరాన్ మద్దతుగల సాయుధ గ్రూప్ హిజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ కౌక్ ఆదివారం ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించారు. బృందం అతని మరణాన్ని ధృవీకరించింది. కౌక్‌తో పాటు, గ్రూప్‌లోని 7 మంది కీలక కమాండర్లు ఒక వారంలో ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
 
ఇకపోతే.. గత రెండు వారాలలో, ఈ యుద్ధంలో 1,030 మంది మరణించారు. వీరిలో 156 మంది మహిళలు, 87 మంది పిల్లలు ఉన్నారు. 
 
దీంతో పాటు, లక్షలాది మంది తమ ఇళ్లను కోల్పోయారు. 2.5 లక్షల మంది షెల్టర్ హోమ్‌లలో ఉండగా, 10 లక్షల మంది తమ బంధువుల ఇళ్లలో నివసిస్తున్నారు అని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments