Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 దేశాల్లో మంకీ పాక్స్ కేసులు.. భారత్ అప్రమత్తంగా వుండాలి.. డబ్ల్యుహెచ్ఓ

Webdunia
శనివారం, 28 మే 2022 (12:02 IST)
కరోనాకు తర్వాత కరోనా వేరియంట్, ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు ప్రమాదకారిగా మారాయి. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు మంకీపాక్స్ వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్‌ను నివాపించేందుకు టీకాలు ఏయే దేశాల వద్ద వున్నాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే 20 దేశాల్లో  మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి.
 
ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్‌ను గుర్తించడం జరిగింది. ఆపై 9 ఆఫ్రికన్ దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తిని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ వివరించింది. సరైన చర్యలు తీసుకుంటే మంకీపాక్స్‌ను సులువుగా కట్టడి చేయవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
ఆఫ్రికా నుంచి అమెరికా , ఆస్ట్రేలియా వంటి దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. భారత్‌లోకి అడుగుపెట్టలేదు. అయినప్పటికీ భారత్‌లో పర్యాటక సీజన్ మొదలైన కారణంగా  మంకీపాక్స్ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా వుండాలని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది. 

అయినా కరోనాకు చికిత్స లేని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో బలైనారు. కానీ మంకీపాక్స్ అలాకాదు. దీనికి చికిత్స ఎప్పటినుంచో అందుబాటులో వుంది. వైరస్ సోకిన వారికి టీకా అందిస్తే రెండు నుంచి నాలుగు వారాల్లోపు కోలుకుంటారని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments