Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 దేశాల్లో మంకీ పాక్స్ కేసులు.. భారత్ అప్రమత్తంగా వుండాలి.. డబ్ల్యుహెచ్ఓ

Webdunia
శనివారం, 28 మే 2022 (12:02 IST)
కరోనాకు తర్వాత కరోనా వేరియంట్, ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు ప్రమాదకారిగా మారాయి. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు మంకీపాక్స్ వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్‌ను నివాపించేందుకు టీకాలు ఏయే దేశాల వద్ద వున్నాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే 20 దేశాల్లో  మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి.
 
ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్‌ను గుర్తించడం జరిగింది. ఆపై 9 ఆఫ్రికన్ దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తిని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ వివరించింది. సరైన చర్యలు తీసుకుంటే మంకీపాక్స్‌ను సులువుగా కట్టడి చేయవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
ఆఫ్రికా నుంచి అమెరికా , ఆస్ట్రేలియా వంటి దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. భారత్‌లోకి అడుగుపెట్టలేదు. అయినప్పటికీ భారత్‌లో పర్యాటక సీజన్ మొదలైన కారణంగా  మంకీపాక్స్ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా వుండాలని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది. 

అయినా కరోనాకు చికిత్స లేని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో బలైనారు. కానీ మంకీపాక్స్ అలాకాదు. దీనికి చికిత్స ఎప్పటినుంచో అందుబాటులో వుంది. వైరస్ సోకిన వారికి టీకా అందిస్తే రెండు నుంచి నాలుగు వారాల్లోపు కోలుకుంటారని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments