Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్ వరల్డ్ 2021' ఫైనల్ పోటీలు వాయిదా: 'మిస్ ఇండియా' తెలంగాణ మానసకు కరోనా

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (17:56 IST)
ప్యూర్టోరికోలో జరగాల్సిన 'మిస్ వరల్డ్ 2021' ఫైనల్ పోటీలు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ పోటీలకు కరోనా వైరస్ సెగ తగిలింది. దీంతో ఈ పోటీలను వాయిదా వేశారు. అదేసమయంలో ఈ ఫైనల్ పోటీలకు ఎంపికైన అందాల భామలను ఐసోలేషన్‌కు తరలించారు. అయితే, ఈ పోటీలను 90 రోజుల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 

 
ఈ ఫైనల్ పోటీలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు కరోనా వైరస్ కలకలం రేపింది. అందుకే ఈ పోటీలను వాయిదావేసినట్టు మిస్ వరల్డ్ నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ బారినపడుతున్న కంటెస్టంట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఈ పోటీలను వాయిదా వేయాల్సిన నిర్బంధ పరిస్థితి వచ్చిందని నిర్వాహకులు వెల్లడించారు. 

 
కాగా, ఈ పోటీలకు హాజరయ్యే వారిలో 16 మంది కంటెస్ట్ంట్స్, స్టాఫ్ మెంబర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరందరికీ నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ నిర్ధారణ అయింది. ఈ వైరస్ బారినపడిన వారిలో 'మిస్ ఇండియా 2020' మానస వారణాసి కూడా ఉన్నారు. ఈ పోటీల్లో భారత్ తరపున మానస పోటీపడుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments