'మిస్ వరల్డ్ 2021' ఫైనల్ పోటీలు వాయిదా: 'మిస్ ఇండియా' తెలంగాణ మానసకు కరోనా

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (17:56 IST)
ప్యూర్టోరికోలో జరగాల్సిన 'మిస్ వరల్డ్ 2021' ఫైనల్ పోటీలు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ పోటీలకు కరోనా వైరస్ సెగ తగిలింది. దీంతో ఈ పోటీలను వాయిదా వేశారు. అదేసమయంలో ఈ ఫైనల్ పోటీలకు ఎంపికైన అందాల భామలను ఐసోలేషన్‌కు తరలించారు. అయితే, ఈ పోటీలను 90 రోజుల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 

 
ఈ ఫైనల్ పోటీలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు కరోనా వైరస్ కలకలం రేపింది. అందుకే ఈ పోటీలను వాయిదావేసినట్టు మిస్ వరల్డ్ నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ బారినపడుతున్న కంటెస్టంట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఈ పోటీలను వాయిదా వేయాల్సిన నిర్బంధ పరిస్థితి వచ్చిందని నిర్వాహకులు వెల్లడించారు. 

 
కాగా, ఈ పోటీలకు హాజరయ్యే వారిలో 16 మంది కంటెస్ట్ంట్స్, స్టాఫ్ మెంబర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరందరికీ నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ నిర్ధారణ అయింది. ఈ వైరస్ బారినపడిన వారిలో 'మిస్ ఇండియా 2020' మానస వారణాసి కూడా ఉన్నారు. ఈ పోటీల్లో భారత్ తరపున మానస పోటీపడుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments