Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో దారుణం.. 40 మంది సజీవదహనం .. ఎలా?

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (09:57 IST)
మెక్సికో దేశంలో ఘోరం జరిగింది. ఓ బస్సుకు నిప్పంటుకోవడంతో ఏకంగా 40 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 48 మంది ప్రయాణిస్తుండగా బస్సును ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెక్సికో దేశంలోని టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం సభవించింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులోని 48 మంది ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లిద్దరూ ఆ మంటల్లో కాలిపోయారు. ఈ ఘటనలో ట్రక్కు ట్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments