మెక్సికోలో దారుణం.. 40 మంది సజీవదహనం .. ఎలా?

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (09:57 IST)
మెక్సికో దేశంలో ఘోరం జరిగింది. ఓ బస్సుకు నిప్పంటుకోవడంతో ఏకంగా 40 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 48 మంది ప్రయాణిస్తుండగా బస్సును ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెక్సికో దేశంలోని టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం సభవించింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులోని 48 మంది ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లిద్దరూ ఆ మంటల్లో కాలిపోయారు. ఈ ఘటనలో ట్రక్కు ట్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments