Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకం మనిషిని కాల్చి చంపిందంటే నమ్ముతారా.. ?

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (18:14 IST)
శునకం మనిషిని కాల్చి చంపిందంటే నమ్ముతారా.. అయితే పెంపుడు శునకాన్ని పెంచిన ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పెంపుడు కుక్క పొరపాటున తుపాకీ పేల్చడంతో అతను దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల ఓ వ్యక్తి పికప్ ట్రక్ వెనక సీట్లో యజమానికి చెందిన గన్ వుంది. డ్రైవింగ్ సీట్ లో వ్యక్తి కూర్చుని వున్నాడు. ట్రక్కులో వెళ్తుండగా ఆ శునకం, రైఫిల్ పై కాలు వేయడంతో అది పేలి.. అందులోని బుల్లెట్ దూసుకెళ్లి ముందు సీట్లో వున్న యజమాని వెన్నుకు తగిలింది. ఈ ఘటనలో శునకం యజమాని అక్కడిక్కడే మృతి చెందాడని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments