Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకం మనిషిని కాల్చి చంపిందంటే నమ్ముతారా.. ?

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (18:14 IST)
శునకం మనిషిని కాల్చి చంపిందంటే నమ్ముతారా.. అయితే పెంపుడు శునకాన్ని పెంచిన ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పెంపుడు కుక్క పొరపాటున తుపాకీ పేల్చడంతో అతను దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల ఓ వ్యక్తి పికప్ ట్రక్ వెనక సీట్లో యజమానికి చెందిన గన్ వుంది. డ్రైవింగ్ సీట్ లో వ్యక్తి కూర్చుని వున్నాడు. ట్రక్కులో వెళ్తుండగా ఆ శునకం, రైఫిల్ పై కాలు వేయడంతో అది పేలి.. అందులోని బుల్లెట్ దూసుకెళ్లి ముందు సీట్లో వున్న యజమాని వెన్నుకు తగిలింది. ఈ ఘటనలో శునకం యజమాని అక్కడిక్కడే మృతి చెందాడని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments