ఇండోనేషియాకు తప్పిన సునామీ ముప్పు

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (09:02 IST)
సముద్ర దీవి ప్రాంతమైన ఇండోనేషియాకు మరో సునామీ ముప్పు తప్పింది. బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ దీవిలోని కెపులవన్ బరత్ దయాలో ఈ భారీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 6.4గా నమోదయ్యాయి. 
 
యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ లెక్కల ప్రకారం భూ అంతర్భాగంలో 127 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. అయితే, అర్థరాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలు గృహాల నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారని అధికారులు వెల్లడించారు. 
 
భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. ఇదిలావుంటే, జనవరి 19వ తేదీన ఇండోనేషియాలో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. అమహైకి సమీపంలోని 5.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో జావా ద్వీపంలో కూడా భూ కదలికలు సంభవించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments