Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో పాఠశాలపై రష్యా బాంబు దాడి - 60 మంది మృతి

Webdunia
ఆదివారం, 8 మే 2022 (19:59 IST)
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం సాగుతోంది. అమెరికా సమకూర్చిన ఆయుద్ధాలతో ఉక్రెయిన్ బలగాలు రష్యా సేనలకు ముప్పతిప్పలు పెడుతున్నారు. నల్ల సముద్రం ప్రాంతంలో స్నేక్ ఐలాండ్ వద్ద లంగరు వేసిన రష్యా యుద్ధనౌకను ఉక్రెయిన్ సేనలు క్షిపణితో పేల్చివేశాయి. 
 
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లో రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. బైలోహారివ్కా గ్రామంలో పాఠశాలపై రష్యా సైన్యం బాంబు దాడి జరిపింది. ఈ దాడిలో 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లుహాన్స్క్ గవర్నర్ సైర్హీ గైడాయ్ స్పందించారు.
 
రష్యా సైనికులు శనివారం మధ్యాహ్నం ఓ పాఠశాల భవనంపై బాంబును జారవిడిచాయని వెల్లడించారు. ఆ సమయంలో పాఠశాలలో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు. బాంబు దాడితో స్కూలు నేలమట్టమైనట్టు తెలిపారు. కొన్ని గంటలపాటు శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రక్షించినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments