Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనున్నానుగా అంటూ తుఫాను బాధిత ప్రాంతాల్లోకి వచ్చిన కిమ్ జోంగ్

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:24 IST)
నేనెక్కడికి వెళ్తాను.. ఇదో వున్నానుగా.. అన్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్.. కెమెరా ముందుకు వచ్చారు. అప్పుడప్పుడు దక్షిణ కొరియా పాలనకు దూరమవుతూ.. ఒక్కోసారి జనాల కంటికి కనిపిస్తూ.. వచ్చే కిమ్ జోంగ్.. మళ్లీ కెమెరాకు చిక్కారు. 
 
కిమ్ కొన్ని రోజులు కనిపించలేదంటే చాలు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు షికారు చేస్తాయి. అంతేకాదు.. ఆయన ఉన్నాడా? చనిపోయాడా? అనే చర్చ సాగిస్తారు. ఏకంగా చనిపోయాడనే వార్తలు వస్తాయి. దానికి.. కిమ్ చెల్లి కీలక బాధ్యతలు తీసుకోవడమే కారణంగా చూపుతుంటారు. మొత్తానికి కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు మరోసారి చెక్‌ పడింది. 
 
తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో కిమ్‌ ప్రత్యక్షమయ్యారు. ఐదు రోజుల క్రితం మే సాక్‌ సైక్లోన్‌ ఉత్తర కొరియా తీరాన్ని తాకింది. ఈ తుపాను వల్ల భారీ నష్టం జరిగింది. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కిమ్‌ పర్యటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని సిబ్బందిని ఆదేశించారు. మే సాక్‌ సైక్లోన్‌ వల్ల ఉత్తర కొరియాలో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయ్‌. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments