Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనేగానీ అమెరికా అధ్యక్షుడిగా ఉండివుంటేనా... డోనాల్డ్ ట్రంప్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:14 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంలో ఐఎస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో దాదాపు వంద మందివరకు మృత్యువాతపడ్డారు. అలాగే, మున్ముందు కూడా ఆప్ఘాన్‌లో మరిన్ని దాడులు జరగవొచ్చని అమెరికా టాప్ నిఘా సంస్థ హెచ్చరించింది. 
 
ఈ దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తాను అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే అస‌లు ఈ కాబూల్ దాడులు జ‌రిగేవే కావ‌న్నారు. "ఒక‌వేళ నేను మీ అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే ఈ విషాదం ఎప్ప‌టికీ జ‌రిగి ఉండేది కాదు. ఎప్ప‌టికీ జ‌రిగేది కాదు. ఇలాంటిది అస‌లు జ‌ర‌గ‌దు" అని ట్రంప్ అన్నారు. 
 
కాగా, గురువారం జ‌రిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 100 మందికిపైగా మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ దారుణానికి పాల్ప‌డిన వాళ్ల‌పై ప్రతీకారం తీర్చుకుంటామ‌ని ఇప్ప‌టికే అధ్య‌క్షుడు జో బైడెన్ చెప్పిన విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments