Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే పడకపై ఇద్దరు యువతులతో మజా.. కానీ సాకు మాత్రం బల్లిపై నెట్టేశాడు..

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (14:27 IST)
ఇద్ద‌రు యువ‌తుల‌తో అభ్యంత‌ర‌క‌ర స్థితిలో కనిపించిన ఓ యువకుడు.. తాను చేసిన తప్పును ఒప్పుకోకుండా బల్లిపై తప్పును నెట్టేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? మ‌లేషియాలో పెర్హింతియ‌న్ ఐల్యాండ్స్‌లో ఓ యువ‌కుడు (20) ఇద్ద‌రు యువ‌తుల‌తో శృంగారం చేస్తుండ‌గా పోలీసులు ఆ కాటేజీపై దాడి చేసి ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు.
 
అయితే పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా ఆ వ్యక్తి మాత్రం బల్లిపై సాకు పెట్టాడు. త‌న కాటేజీలో బ‌ల్లి ఉంద‌ని, బ‌ల్లి అంటే త‌న‌కు భ‌య‌మ‌ని, అందుక‌నే ఆ ఇద్ద‌రు యువ‌తుల కాటేజీలో వారితో క‌లిసి ప‌డుకున్నాన‌ని చెప్పి బుకాయించ‌బోయాడు. కానీ పోలీసులు న‌మ్మ‌లేదు. ఎందుకంటే ఆ ముగ్గురూ క‌లిసే రెండు కాటేజీలు బుక్ చేసుకున్నారు. 
 
కానీ ముగ్గురూ ఒకే గ‌దిలో ప‌డుకున్నారు. దీనికి తోడు ఆ యువ‌కుడు బ‌ల్లి క‌హానీ వినిపించాడు. అందుక‌నే పోలీసులు న‌మ్మ‌లేదు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లిచారు. మ‌లేషియాలో ష‌రియా లా ప్ర‌కారం.. వివాహం కాని స్త్రీ, పురుషులు ఎక్క‌డా, ఎలాంటి స్థితిలోనూ ఒకే ఇల్లు లేదా గ‌దిలో అభ్యంత‌ర‌క‌ర, అనైతిక స్థితిలో ఉంటే నేరమవుతుంది. అందుక‌నే ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments