Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో బాంబుల వర్షం.. 57మంది చిన్నారులతో సహా 200 మంది మృత్యువాత

ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్‌లో 200 మంది పౌరులు బలైయ్యారు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను హతమార్చాలనే ఉద్దేశంతో సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. తూర్పు గౌటా

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (09:04 IST)
ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఆపరేషన్‌లో 200 మంది పౌరులు బలైయ్యారు. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను హతమార్చాలనే ఉద్దేశంతో సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. తూర్పు గౌటాపై సైన్యం బాంబుల మోత మోగించింది. ఇందులో 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
 
కొన్నేళ్ల పాటు ఉగ్రవాదుల ఆధీనంలోని తూర్పు గౌటా ప్రాంతంలో విరుచుకుపడిన సైన్యం విచక్షణా రహితంగా బాంబులు పేల్చింది. ఈ బాంబుల మోతలో 57మంది చిన్నారుల పాటు 200 మంది మృత్యువాతపడ్డారు. 
 
మరో 300 మందికి గాయాలయ్యానని మానవ హక్కుల పరిశీలనా సంస్థ పేర్కొంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గౌటాలో దాదాపు నాలుగు లక్షల మంది నివాసం వుంటున్నారు. అలాంటి ప్రదేశంలో సైన్యం బాంబుల మోత మోగించడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments