Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృత్యువాత

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (11:19 IST)
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. నిత్యం జన సంచారంతో అత్యంత రద్దీగా ఉండే బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్‌లాల్ ఎవెన్యూలో ఈ బాంబు దాడి జరిగింది. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించగా, 80మందికిపైగా గాయపడ్డారు. అయితే, ఈ ఘటనలో పది మంది వరకు చనిపోయినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. 
 
ఇస్తాంబుల్ మార్కెట్‌ ప్రాంతంలో పర్యాటకులు, స్థానికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఆత్మాహుతి బాంబు పేలుడుకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడి వస్తువులు పేలుడు ధాటికి గాల్లో ఎగిరి చిందరవందగా పడిపోయాయి. ఇందుకు సంభంధించిన వీడియోలు భయానకంగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments