ఇజ్రాయేల్: డేగలు, రాబందు, ట్రాకింగ్ పరికరాలతో..?

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (15:26 IST)
ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను వెతకడానికి డేగలు, రాబందులను ఉపయోగిస్తున్నారు. అక్టోబర్ 7న హమాస్ కార్యకర్తలు దాడి చేసిన ప్రదేశాల చుట్టూ శవాలను గుర్తించడంలో ఇజ్రాయెల్ సైన్యానికి ఈ పక్షులు సాయం చేస్తోందని ప్రాజెక్ట్‌లో పాల్గొన్న వన్యప్రాణుల నిపుణుడు తెలిపారు. 
 
డేగలు, రాబందు, ట్రాకింగ్ పరికరాలతో కూడిన ఇతర పక్షులు మానవ అవశేషాల కోసం అన్వేషణలో పాత్ర పోషించాయని ఇజ్రాయెల్ నేచర్ అండ్ పార్క్స్ అథారిటీకి చెందిన ఓహాద్ హట్జోఫ్ చెప్పారు. 
 
ఓహాద్ హట్జోఫ్ మాట్లాడుతూ, "యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఆ యూనిట్‌లో పనిచేస్తున్న కొంతమంది రిజర్వ్‌లు నన్ను సంప్రదించారు. నా పక్షులను సాయం కోసం అభ్యర్థించారు. ఆర్మీ హ్యూమన్ రిసోర్స్ బ్రాంచ్, యూనిట్ అయిన EITAN నుండి ఈ ఆలోచన, సలహా వచ్చింది. తప్పిపోయిన సైనికులను గుర్తించే బాధ్యత ఈ యూనిట్‌పై ఉంది... అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments