Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

ఐవీఆర్
శుక్రవారం, 20 జూన్ 2025 (14:22 IST)
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎనిమిదవ రోజుకి చేరుకుంది. ఇరు దేశాలు పూర్తి శక్తిసామర్థ్యాలు చూపిస్తూ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ వేసిన భారీ క్షిపణి ఒకటి ఇజ్రాయెల్ మైక్రోసాఫ్ట్ కార్యాలయం ముందు పడి భారీ విస్పోటనం సంభవించింది. అగ్నిమాపక దళం హుటాహుటిన రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే పనిలో పడ్డాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు రాత్రిపూట వరుస దాడులలో ఇరాన్ అంతటా పలు సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశాయని తెలిపాయి. ఇరాన్ శుక్రవారం ఇజ్రాయెల్‌పై కొత్త క్షిపణుల దాడిని ప్రారంభించింది. నగరంలోని సోరోకా ఆసుపత్రిపై దాడి తర్వాత వరుసగా రెండవ రోజు బీర్షెబా నగరాన్ని తాకింది.
 
ఇరానియన్ క్షిపణులు దక్షిణ ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద వైద్య కేంద్రమైన సోరోకా ఆసుపత్రిపై దాడి చేయడంతో సుమారు 240 మంది గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ దేశానికి భారీ నష్టం వాటిల్లుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇరాన్ దేశానికి తగిన బుద్ధి చెబుతామని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments