Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో సునామీ, భూకంపం.. 384 మంది మృతి

ఇండోనేషియాలో భారీ భూకంపం, సునామీ బీభత్సం సృష్టించింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ వందలాది సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికే 384 మంది ప్రజలను సునామీ,

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (14:55 IST)
ఇండోనేషియాలో భారీ భూకంపం, సునామీ బీభత్సం సృష్టించింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ వందలాది సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికే 384 మంది ప్రజలను సునామీ, భూకంపం బలితీసుకుంది. రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైన భూకంపం కారణంగా భారీ ఆస్తి నష్టం ఏర్పడింది. 
 
ఇక సముద్ర ప్రకోపానికి భారీగా ప్రాణనష్టం కూడా జరిగింది. ఈ ప్రకృతి ప్రకోపానికి 384 మంది ప్రాణాలు కోల్పోగా, 540 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 29 మంది గల్లంతయ్యారు. ఇండోనేషియాలో భూకంపం, ఆ వెంటనే సునామీ రావడంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంది. పాలూ ప్రాంతంలో వచ్చిన సునామీ కారణంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
సులవేసి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే.. పాలూ వద్ద సునామీ బీభత్సం సృష్టించింది. అలలు పది అడుగులు పైనే ఎగసి పడ్డాయయని... దీంతో తీర ప్రాంతం బాగా దెబ్బతిందని అధికారులు అంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని వారు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments