Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో సునామీ, భూకంపం.. 384 మంది మృతి

ఇండోనేషియాలో భారీ భూకంపం, సునామీ బీభత్సం సృష్టించింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ వందలాది సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికే 384 మంది ప్రజలను సునామీ,

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (14:55 IST)
ఇండోనేషియాలో భారీ భూకంపం, సునామీ బీభత్సం సృష్టించింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ వందలాది సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికే 384 మంది ప్రజలను సునామీ, భూకంపం బలితీసుకుంది. రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైన భూకంపం కారణంగా భారీ ఆస్తి నష్టం ఏర్పడింది. 
 
ఇక సముద్ర ప్రకోపానికి భారీగా ప్రాణనష్టం కూడా జరిగింది. ఈ ప్రకృతి ప్రకోపానికి 384 మంది ప్రాణాలు కోల్పోగా, 540 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 29 మంది గల్లంతయ్యారు. ఇండోనేషియాలో భూకంపం, ఆ వెంటనే సునామీ రావడంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంది. పాలూ ప్రాంతంలో వచ్చిన సునామీ కారణంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
సులవేసి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే.. పాలూ వద్ద సునామీ బీభత్సం సృష్టించింది. అలలు పది అడుగులు పైనే ఎగసి పడ్డాయయని... దీంతో తీర ప్రాంతం బాగా దెబ్బతిందని అధికారులు అంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని వారు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments