Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత - ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:59 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. ఈ దేశంలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఈ పౌరుడు తన వద్ద ఉన్న తుపాకీతో హంతకుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన గ్రీన్‌వుడ్ పార్కు మాల్‌లో జరిగిందని. పోలీసులు తెలిపారు. 
 
కాగా, దుండగుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు గ్రీన్‌పుడ్ డిపార్ట్‌మెంట్ పోలీస్ చీఫ్ జిమ్ ఐసోన్ వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అదేసమయంల దుండగుడు నుంచి ఒక గన్‌తో పాటు పలు మ్యాగజైన్లను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments