అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత - ముగ్గురి మృతి

Webdunia
సోమవారం, 18 జులై 2022 (11:59 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. ఈ దేశంలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఈ పౌరుడు తన వద్ద ఉన్న తుపాకీతో హంతకుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన గ్రీన్‌వుడ్ పార్కు మాల్‌లో జరిగిందని. పోలీసులు తెలిపారు. 
 
కాగా, దుండగుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు గ్రీన్‌పుడ్ డిపార్ట్‌మెంట్ పోలీస్ చీఫ్ జిమ్ ఐసోన్ వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అదేసమయంల దుండగుడు నుంచి ఒక గన్‌తో పాటు పలు మ్యాగజైన్లను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments