Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై జాక్ పాట్.. రూ. 33.99కోట్లు.. ఫోన్ తీయలేదు..

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (10:38 IST)
అబుదాబిలో ఉంటున్న ఒక ఎన్నారై జాక్ పాట్ కొట్టాడు. అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ లాటరీలో ఏకంగా 15 మిలియన్ దిర్హమ్‌లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో ఇది అక్షరాలా రూ. 33.99 కోట్లు.
 
అయితే ఫోన్ తీయలేదు. దీంతో ఇతర మార్గాల్లో ప్రయత్నించి లాటరీ డబ్బును ఆయనకు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆయన కొనుగోలు చేసిన 256 సిరీస్ 098801 నెంబర్ టికెట్‌కు లాటరీ తగిలింది.  
 
వివరాల్లోకి వెళితే.. ఖతార్‌లో ఉండే ముజీబ్ తెక్కే మట్టియేరి అనే భారతీయుడికి ఈ జాక్ పాట్ తగిలింది. సెప్టెంబర్ 27వ తేదీని లాటరీ టికెట్‌ను ఆయన ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. లాటరీ గెలిచిన విషయాన్ని ఆయనకు చెప్పేందుకు నిర్వాహకులు ఫోన్ చేయగా అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments