Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుఏఈలో భారతీయులను పలకరిస్తున్న అదృష్ట దేవత.. ఎలా?

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (18:47 IST)
యుఏఈలో భారతీయులను అదృష్టం వెంబడిస్తోంది. తాజాగా కొందరు ప్రవాస భారతీయులు యూఏఈ లాటరీలో బంపర్‌ప్రైజ్‌లు గెలుపొందారు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఏకంగా 2.7 మిలియన్‌ల అమెరికన్‌ డాలర్ల లాటరీ తగిలింది. 
 
ఆర్‌.సంజయ్‌‌నాథ్ అనే వ్యక్తి ఇటీవల‌ అబుదాబీలో లాటరీ టికెట్‌ను కొన్నాడు. ఇటీవలే ఆ లాటరీకి సంబంధించి బంపర్‌ ప్రైజ్‌ను ప్రకటించగా ఆయనకు 10 మిలియన్ల దిర్హామ్‌లు (2.7 మిలియన్ల అమెరికా డాలర్లు) గెలుపొందాడు. ఈ విషయాన్ని యూఏఈ మీడియా మంగళవారం నాడు తెలిపింది.
 
ఈ బంపర్‌ ప్రైజ్‌లు అందుకున్న మొదటి 10 మందిలో ఐదుగురు భారతీయులే ఉన్నారని కూడా పేర్కొంది. అబుదాబీలో ‘బిగ్‌ టికెట్’ సంస్థ చాలా కాలంగా లాటరీ ప్రక్రియలను కొనసాగిస్తోంది. మరో భారతీయుడు బినూ గోపీనాథన్‌ రెండో బహుమతిగా 1,00,000 దిర్హామ్‌లు గెలుచుకున్నాడు.
 
గత నెల కూడా ఓ భారతీయుడు ఇటువంటి బంపర్‌ ప్రైజే గెలుచుకున్నాడు. షార్జాలో నివసిస్తున్న షోజిత్‌ కేఎస్‌ గత నెలలో 15 మిలియన్ల దిర్హామ్‌లు (4.08 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు) గెలుచుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments