Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగా డే వేడుకల్లో సైలెంట్ వారియర్స్

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (12:56 IST)
ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకోబడుతోంది. దేశంలోనూ యోగా డే వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమం యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా జమ్ముకాశ్మీర్‌ పూంఛ్‌లో భారత సైన్యం "సైలెంట్ వారియర్స్" చేరింది. 
 
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా, భారత సైన్యానికి చెందిన "సైలెంట్ వారియర్స్" పూంచ్ (జమ్మూ అండ్ కాశ్మీర్)లో యోగా సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సైలెంట్ వారియర్స్ ఏదైనా ఆకస్మిక పరిస్థితులకు ప్రతిస్పందించడానికి ఆపరేషనల్‌గా సిద్ధంగా ఉంటారు. 
 
ఇకపోతే.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిదీ అని పేర్కొన్నారు. 
 
యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments