ఆప్ఘనిస్థాన్‌కు భారత్ సాయం..

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (19:37 IST)
ఆప్ఘనిస్థాన్‌కు సాయం చేసేందుకు తాము సిద్ధమని భారత్ తెలిపింది. భూకంపం వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయిన అఫ్గానిస్థాన్‌కు సాయం చేసేందుకు తాము సిద్ధ‌మ‌ని భార‌త్ తెలిపింది. అఫ్గాన్‌లో ఇటీవ‌ల సంభ‌వించిన భూకంపం వ‌ల్ల 1,000 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.
 
భూకంప బాధితుల‌కు, వారి కుటుంబాల‌కు సానుభూతి భారత్ తెలిపింది. మృతుల కుటుంబాల‌కు సంతాపం భారత్ తెలిపింది. ఆప్ఘనిస్థాన్ ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ఐక్య‌రాజ్య స‌మితిలోని భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు. 
 
కాగా, భార‌త విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అరీందం బాగ్చీ కూడా ఈ విష‌యంపై స్పందిస్తూ.. ఇప్ప‌టికే అఫ్గాన్‌కు సాయంగా భార‌త్ నుంచి స‌రుకులు పంపామ‌ని, అవి కాబూల్ చేరుకున్నాయ‌ని తెలిపారు. 
 
మిగ‌తా సాయం కూడా త్వ‌ర‌లోనే అందుతుద‌ని వివ‌రించారు. కాగా, ఆఫ్గాన్‌కు భార‌త్ ఇప్ప‌టికే 30 వేల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌లు, 13 ట‌న్నుల ఔష‌ధాలు, 5 ల‌క్ష‌ల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్లను పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dandora: చావు పుట్టుక‌ల భావోద్వేగాన్ని తెలియ‌జేసే దండోరా టీజ‌ర్‌

IFFI: నందమూరి బాలకృష్ణని సన్మానించనున్న 56 ఐ ఎఫ్ ఎఫ్ ఐ

వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments